Thursday, 26 April 2012

మానస మాటవినవా......!




పున్నమి వేల పండు వెన్నెల,

నే ఒంటరినై నిలిచినా వేల,

నా చేయి తన తోడుకై వెతికినా వేల,

ని మువ్వల చప్పుడు నా చెవులను చేరిన వేల,

ని రూపం నా ఏదని తాకిన వేల,

నా కన్నీటి చుక్కలు నా చెక్కిలి ని తడిపి నా ఎదకు తాకిన వేల,

మనసుపడిన గాయం మరువలేనిది,

బ్రతికి ఉన్నతకాలం నిన్ను మరువలేనన్నది.

No comments: